Operation Sindhu: ఆపరేషన్ సింధూ ప్రారంభించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తల మధ్య అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మొదటి విమానం చేరుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తల మధ్య అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మొదటి విమానం చేరుకుంది.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అక్కడి భారతీయులపై పడింది. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లోని టెహ్రాన్నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఇరాన్ లో కిడ్నాప్ అయిన ముగ్గురు యువకులు క్షేమంగా ఉన్నారని అక్కడి ఎంబసీ తెలిపింది. దుండుగుల చెరలో ఉన్న వారిని ఇరాన్ పోలీసులు కాపాడి బయటకు తీసుకువచ్చారని చెప్పింది. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఇరాన్ లో ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందని అంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చనున్నట్లు తెలుస్తోంది. హెచ్-1బీ వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీని రద్దు చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
వెస్ట్బ్యాంక్లో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయిల్ రక్షించింది. పని ఇప్పిస్తామని భవన నిర్మాణ కార్మికులను పాలస్థీనా రప్పించి పాస్పోర్ట్ లాక్కొని నిర్భంధించారని IDF వెల్లడించింది. ఇండియన్ పార్ట్పోర్ట్తో ఇజ్రాయిల్లోకి చొరబడుతున్నారట.
అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను పంపబోతుంది.బ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశాలున్నాయి.