Indian Railway: మే1 నుంచి మారనున్న రైల్వే రూల్స్ ఇవే..!
ఇండియన్ రైల్వేస్ మే1 నుంచి టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్లు స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతి ఉండదు. వారికి భారీగా ఫైన్ విధించనున్నారు. బెర్త్ కన్ఫర్మ్ అయితేనే రిజర్డ్వ్లో సీటులో కూర్చోవాలి.