India-Pak War: పాకిస్తాన్ తో యుద్ధం ముగియలేదు..ఆర్మీ చీఫ్ ద్వివేది
పహల్గాం దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మే 10 తో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చెప్పారు. యుద్ధం చాలా కాలం కొనసాగిందని..ఇప్పటికీ ఎల్వోసీ దగ్గర మన సైనికులు పోరాడుతూనే ఉన్నారని తెలిపారు.