India-Nepal: సరిహద్దు వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన భారత్
నేపాల్ సరిహద్దు లిపులేఖ్ మీదుగా వాణిజ్యం తిరిగి మొదలు పెట్టాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. లిపులేఖ్ తమ భూభాగం అంటోంది. అయితే దీనిని భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.