IND vs ENG: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 24- జూలై 23 వరకు 5 వన్డే, 2 మల్టీ- డే మ్యాచ్లు ఆడేందుకు 16మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి ఇందులో చోటు దక్కగా ఆయుశ్ కెప్టెన్గా ఎన్నికయ్యాడు.