JYOTHI MALHOTRA: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ పర్యటన గురించి ఆమె డైరీలో ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. పాక్ ఆతిథ్యం బాగుందని ప్రశంసించడంతో పాటు దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిసిపోవాలని జ్యోతి రాశారు.