Pakistan Spy: భారత్లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ట్రావెల్ సంస్థను నడిపిస్తున్న నోషబ షెహజాద మసూద్ భారత్లోని ఇన్ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్ఐతో ఈమెకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేశంలో ఈ సంస్థ నుంచి 3,000 మంది సాయం పొందినట్లు తెలుస్తోంది.