BIG BREAKING: దేశానికి ద్రోహం చేసిన జవాన్.. పహల్గాం దాడికి పాక్‌తో కలిసి స్కెచ్.. షాకింగ్ నిజాలు!

సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ 2023 నుంచి సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు లీక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు మోతీ రామ్ అక్కడే విధులు నిర్వర్తించాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత దాడి జరుగుతుందంటే బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది.

New Update
NIA court

NIA

పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ సీఆర్పీఎఫ్ జవాన్‌ మోతీ రామ్‌ను అరెస్టు చేసింది. ఈ  క్రమంలో కీలక విషయాలు బయటపడ్డాయి. మోతీ రామ్ పహల్గాం దాడికి ముందే అక్కడ విధులు నిర్వర్తించినట్లు అధికారులు గుర్తించారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మోతీ రామ్ 2023 నుంచి పాక్‌కు కీలక సమాచారాన్ని అందజేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

ఇన్ఫర్మేషన్ లీక్ చేసి డబ్బులు తీసుకుని..

ఆన్‌లైన్‌లో పాక్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు అధికారులకు డౌట్ రావడంతో తన సోషల్ మీడియా అకౌంట్లపై అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే అతను ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నట్లు తేలింది. ఇతన్ని సీఆర్పీఎఫ్ సర్వీసు నుంచి తొలగించింది. పాకిస్తాన్ హ్యాండ్లర్లతో మోతీ రామ్ సంప్రదింపులు జరిపి, డబ్బులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. తన భార్య అకౌంట్‌కు డబ్బులు వేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని సీక్రెట్ ఆపరేషన్లు, సైనిక భద్రతా వివరాలను కూడా పాక్‌కు తెలియజేసినట్లు అధికారులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు