TG Crime : గుండె పగిలే విషాదం.. నువ్వు లేని జీవితం నాకొద్దంటూ.. !
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరిలో హైదరాబాద్కు చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో ఒక కుటుంబానికి చెందిన 7 గురు, మరో కుటుంబానికి చెందిన 8 గురు ఉన్నారు.
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు.