Hyderabad Metro: నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు
శనివారం గణేశ్ నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటన చేసింది.