Himachal Pradesh: షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!
హిమాచల్ ప్రదేశ్లోని ధాములో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి ట్రైన్ బ్రిడ్జ్ను దాటేయడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో వైరలవుతోంది.