BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై బిగ్ ట్విస్ట్.. విచారణ వాయిదా
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో బిగ్ ట్విస్టు నెలకొంది. దీనిపై విచారించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో బిగ్ ట్విస్టు నెలకొంది. దీనిపై విచారించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
గ్రూపు -1 పరీక్షల విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు టీజీపీఎస్కీ హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. తదుపరి తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోవాలని కోరింది.
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని టీజీపీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీలు చేయాలని నిర్ణయించారు.
దివంగత సినీ తార, అతిలోక సుందరి శ్రీదేవికి చెందిన చెన్నైలోని ఆస్తి వివాదంలో చిక్కుకుంది. చెన్నైలోని ఆమె ఆస్తిపై ముగ్గురు వ్యక్తులు అక్రమంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారంటూ ఆమె భర్త ప్రముఖ నిర్మాత బోనీకపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో రీపోలింగ్ నిర్వహించాలని YCP దాఖలు చేసిన పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది.
మేఘాలయలో ఇటీవల 4 వేల టన్నుల బొగ్గు యామమైంది. దీంతో దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ వింటే అందరూ షాక్ అవుతారు. ప్రస్తుతం ఆయన సమాధానం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు నలుగురికి న్యాయమూర్తి తగినబుద్ధి చెప్పారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు నిందితులకు ఢిల్లీ న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. చేతులు పైకెత్తి కోర్టు హాలులో రోజంతా నిలబడాలని ఆదేశించింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ హైటెక్సిటీకి దగ్గరలో ఉన్న ఖాజాగూడలో దాదాపు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ఇటీవలే పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.