Crime News : రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు... ఆ కారులో ఏడు మృతదేహాలు.. ఎవరివో తెలుసా?
హర్యానాలోని పంచకులలో సంచలనం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా ఈ ఏడు మృతదేహాలు ప్రముఖ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.