భారత్లో తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
భారత్లో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్-సోనీపత్ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది.
భారత్లో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్-సోనీపత్ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది.
హర్యానాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల మహిళ 10 మంది కుమార్తెల తర్వాత తన 11వ సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక మేరకు ఆమె పిల్లల్ని కంటూ వచ్చింది.
హర్యానాలోని గురుగ్రామ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతడి స్నేహితురాలు దారుణంగా మోసం చేసింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స అని చెప్పి ఏకంగా రూ.2 కోట్లకు పైగా దోచుకుంది.
భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు హర్యానాలో నమోదైంది. రాష్ట్ర రవాణా శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో HR88B8888 నంబర్ ఏకంగా రూ.1.17 కోట్లకు అమ్ముడైంది. హర్యానా రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతి వారం ఆన్లైన్లో వేలం నిర్వహిస్తుంది.
ఓ యువ బాస్కెట్ బాల్ ప్లేయర్ని దురదృష్టం వెంటాడింది. దీంతో ప్రాక్టీస్లో అతని ప్రాణాలు కోల్పోయాడు. ప్రాక్టీస్ చేస్తుండగా బాస్కెట్ బాల్ పోల్ విరిగి క్రీడాకారుడిపై పడి మరణించాడు. CCTVలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీలో.. దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హరియాణా వాసిగా సూర్యకాంత్ రికార్డు సృష్టించారు.
హర్యానాలో జరిగిన పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్సర్లు, పెళ్లి కొడుకు మామ తరపు వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళతో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించడంతో లొల్లి మొదలైంది.
ఢిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్ర కుట్రలో హరియాణా ఫరీదాబాద్లోని అల్-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం హాట్ టాఫిక్గా మారింది. ఉగ్ర కుట్రలో భాగస్వాములుగా ఉన్న వారంతా ఇదే యూనివర్సీటీకి చెందిన వారు కావడం గమనార్హం.
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనతో అల్-ఫలాహ్ యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. తాజాగా ఆ యూనివర్సిటీకి న్యాక్ (NAAC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించడంపై NAAC ఈ నోటీసులు ఇచ్చింది.