GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది.
ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది.
గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్లోని ధర్మశాల జైన సన్యాసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా తుది విచారణలో సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా పడింది. దీంతో ఈ సీజన్లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్గా పాండ్య నిలిచాడు. ఈ మ్యాచ్లో 36 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది.
బంగ్లాదేశ్ నుంచి భారత్కు రవాణా చేస్తున్న వేలాది ఇండియన్ కరెన్సీ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్లోని సూరత్ నగరంలో రూ.6 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గుజరాత్ రాజ్కోట్లో ఓ అపార్ట్మెంట్ భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు రావడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
గుజరాత్ అహ్మదాబాద్లో దారుణం జరిగింది. ప్రియుడు జై తన నెంబర్ బ్లాక్ చేశాడని రింకీ అతనిపై కారు ఎక్కించి కత్తితో పొడిచింది. జై ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. వీరికి 13ఏళ్ల క్రితం నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్ అయింది.
మ్యాట్రిమోని సైట్లలో దారుణానికి పాల్పడ్డ నిందితుడు వాసాయి పంచల్ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి 15 మందిపై లైంగిక దాడి చేసినట్లు నిర్ధారించారు. పంచల్ చేసిన దారుణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
గుజరాత్లో దారుణం జరిగింది. ఖేడా జిల్లా నదియాద్లో జీర సోడా కలుపుకుని మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు మరణించడం సంచలనం రేపింది. జీరా సోడా బాటిల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు.
గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. కుర్చీలో కూర్చున్న ఆ పాప హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.