/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/EARTHQUAKE-jpg.webp)
Earth Quake
గుజరాత్ కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాయంత్రం 6.55 గంటలకు భచౌకు ఈశాన్యంగా 12 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేని అధికారులు తెలిపారు. కచ్ జిల్లా ప్రమాదం ఎక్కువగా ఉన్న భూకంప మండలంలో ఉంది. ఈ కారణంగానే తరచుగా భూకంపాలకు గురవుతుందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
गुजरात: कच्छ में भूकंप के झटके, रिक्टर स्केल पर 3.4 रही तीव्रता#Earthquake #Gujarat pic.twitter.com/LVFI1fQEKk
— Arun K Yadav (@Arun73326698) May 14, 2025
ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
నేపాల్, మయన్మార్లో కూడా..
ఇదిలా ఉండగా మయన్మార్లో గురువారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టం కొద్ది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మయన్మార్తో పాటు నేపాల్లో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
"EQ of M: 3.8, On: 14/05/2025 17:56:01 IST, Lat: 27.82 N, Long: 87.02 E, Depth: 10 Km, Location: Nepal," posts National Center for Seismology (@NCS_Earthquake). pic.twitter.com/4xUqqw4n1Z
— Press Trust of India (@PTI_News) May 14, 2025