PM Modi: GST సంస్కరణలపై బిగ్ అప్డేట్.. ప్రధాని మోదీ కీలక సూచన
GST సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొన్నారు. దీన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.
GST సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొన్నారు. దీన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పేద ప్రజల పాలిట గుదిబండగా మారిన గూడ్స్ అండ్ సర్వీ్స్ ట్యాక్స్ (GST) తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు. నిత్యవసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగిస్తామని ప్రకటించారు,
ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ శ్లాబును 5 శాతం శ్లాబులోకి మార్చాలని కేంద్రం చూస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లు నష్టం వస్తుందట.
తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.
యూపీఐ పేమెంట్స్ చెల్లించే వారిపై జీఎస్టీ వసూలు చేయనుంది. రూ.2వేలకు పైబడి చెల్లింపులు చేస్తే 18శాతం ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే సామాన్య ప్రజల నుంచి చిరువ్యాపారుల దాకా అందరిపై భారం పడుతుంది. యూపీఐ పేమెంట్స్ తగ్గిపోతాయి.
కోడిగుడ్లు, జ్యూస్ సెంటర్ నిర్వహించే వీధి వ్యాపారులకు కోట్లల్లో జీఎస్టీ బకాయిలు ఉన్నాయిని ఐటీ నోటీసులు వచ్చాయి. అది చూసిన బాధితులు షాక్ అయ్యారు. సుమన్, రహీస్ పేర్ల మీద కోట్లల్లో బిజినెస్ అయ్యింది. వీరి డాక్యుమెంట్లను ఎవరో దుర్వినియోగం చేశారు.
కేరళలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు తల్లి, సోదరి అనుమానస్పదంగా మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు పెరిగాయి. దీని ద్వారా మొత్తం రూ. 1,92, 506 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.3 శాతం పెరిగింది. తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్ళల్లో టాప్ లో ఉన్నాయి.
పాప్కార్న్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పాప్కార్న్పై 3 రకాల జీఎస్టీ విధించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉప్పు, సుగంధ ద్రవ్యాలకు 5, ఉప్పు, మసాలా దినుసులకు 12, స్వీట్ పాప్కార్న్పై 18శాతం పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు.