ఇరికిద్దామని.. నకిలీ బంగారంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి.! | Gold Business Man Scam At Hyderabad | RTV
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గనిలో చిక్కుకొని ఏకంగా 100 మంది కార్మికులు మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లు ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన బంగారు బిస్కెట్ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య గత రెండు సంవత్సరాలలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం.
నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు.
పల్లాడియం, టైటానియం, టంగ్స్టన్, స్టెయిన్లెస్ స్టీల్. ఇవి చైనా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో బాగా పాపులర్. పల్లాడియం ప్లాటినం సమూహంలో ఒకటి. ఇది తక్కువ బరువు, హైపోఅలెర్జెనిక్ లక్షణాలు, మన్నికకు ప్రసిద్ధి. అందుకే దీనిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు.
నకిలీ బంగారంతో గోల్డ్లోన్ తీసుకుని బ్యాంక్ అధికారులను మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి రూ. 100 కోట్లు రుణం తీసుకున్న షేక్ రహీమ్ పాషా, భూక్యా మల్సూర్, బానోత్ శంకర్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పురాతన ఆలయానికి భారీగా విరాళాలు వచ్చాయి. సన్వాలియా సేథ్ ఆలయ హుండీ లెక్కించారు. కేజీ బంగారం, రూ.23 కోట్ల నగదు విరాళంగా వచ్చాయి. ఇంకా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. రాజస్థాన్ చిత్తోర్ గఢ్ నుంచి 40 కిలో మీటర్లలో చిత్తోర్ గఢ్ ఉదయ్ పూర్ హైవే పై ఉంది.