GAZA: గాజాలో భీకర దాడులు..104 మంది మృతి
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు బ్రేక్ ఇచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఇందులో 104 మంది మరణించారు.
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు బ్రేక్ ఇచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఇందులో 104 మంది మరణించారు.
శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో మొత్తం 64 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వందలాది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
మళ్ళీ హమాస్, ఇజ్రాయెల్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. హమాస్ పదే పదే కాల్పుల విరమణకు ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా గాజాపై సైనిక దాడికి ఆదేశాలు జారీ చేశారు.
గాజాలో పాకిస్థాన్ తమ సైన్యాన్ని మోహరించేందుకు సిద్ధమైంది. శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ దళాల్లో (ISF) భాగంగా వివిధ దేశాలు తమ దళాలను గాజాకు పంపనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా తమ బలగాలను అక్కడికి పంపించనుంది.
గాజాలో ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది. పాలస్తీనీయులు తిరిగి తమ ప్రదేశాలకు వస్తున్నారు. తమ ఇళ్ళను, సొంతవారిని వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో పేలని బాంబులు వారికి ప్రాణాంతంకంగా మారుతున్నాయి.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. గాజాపై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడులతో విరుచుకుపడింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత హమాస్ గాజా వీధుల్లో ఎనిమిది మందిని దారుణంగా కాల్చి చంపింది. అయితే వీరు ఇజ్రాయెల్ సైన్యానికి గూఢచార సమాచారాన్ని అందించారని, స్థావరాలు లేదా నాయకుల గురించి కీలక వివరాలు ఇచ్చారని హమాస్ ఆరోపించింది.
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇక మీదట రక్తపాతం ఉండదని అనుకున్నారు అందరూ. కానీ హమాస్ మాత్రం ఇంకా ఊచకోత కోస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గూఢచారులనే ఆరోపణలతో డజన్ల మందిని చంపేస్తోంది.
గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ అగ్నిగుండమవుతోంది. గాజా యద్ధం ముగిసిందన్న సంతోషంతో పాలస్తీనా ప్రజలుంటే.. పాక్లో మాత్రం హింస చెలరేగడం గమనార్హం.