Isreal-Gaza: గాజాపై భీకర దాడులు 47 మంది మృతి.. హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్!
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. తాజాగా జరిపిన ఈ దాడుల్లో సుమారుగా 47 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.