Gaza-Isreal: గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 54 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ నిర్వహించిన ఈ దాడుల్లో 54 మంది పాలస్తీనియున్లు మృతి చెందారు. మృతుల్లో జబాలియాలోని ఓ పాఠశాలలో చికిత్స పొందుతున్న 18 మంది చిన్నారులతో పాటు మిగతా 36 మంది నిద్రలోనే చనిపోయారు. మూడు సార్లు ఇజ్రాయెల్ ఆ పాఠశాలపై బాంబుల దాడి చేసింది.