Gang Rape: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిదిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది యువకులు క్రూరమృగాల్ల ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో ఓ యువతిని బంధించి ఏకంగా 6 నెలల పాటు గ్యాంగ్ రేప్కు పాల్పడటం కలకలం రేపింది.
వెస్ట్ బెంగాల్ కోల్కతాలోని లా కాలేజీ విద్యార్థిని సామూహిక అత్యాచార ఘనటలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, కాళ్లు పట్టుకుంటానని వేడుకున్నా ఆ కీచకుడు ఆమెను వదల్లేదని బాధితురాలు పోలీసులు ఫిర్యాదులో పేర్కొంది.
కోల్కతాలోని లా కాలేజ్లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెసయ్యారు. దీంతో న్యాయస్థానం నిందితులకి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది.
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమతో పాటూ చదువుకున్న అమ్మాయిని స్నేహితులే కాటేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ రేప్ చేశారు. బాధితురాలికి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ 22 ఏళ్ళు లోపువారే .
హైదరాబాద్లోని బాచుపల్లిలో దారుణం జరిగింది. నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఝార్ఖండ్కు చెందిన 20 ఏళ్ల యువతి HYDకి వచ్చింది. అది తెలిసి ఇక్కడే ఉంటున్న ఆమె ఫ్రెండ్స్ రూంకు తీసుకెళ్లి తాగించి రేప్ చేశారు.
జైపూర్లో కౌన్సిలర్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నాయకురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన జరిగింది. ముగ్గురు యువకులు కలిసి ఆమెను ఓ స్టార్ హోటల్కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి హత్యచారం చేశారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
వారణాసిలో 19ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మోదీ స్పందించారు. అత్యాచార సంఘటన గురించి వారణాసి పోలీసు కమిషనర్, డివిజనల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ నుండి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.