Ganesh Immersion Accident: షాకింగ్ వీడియో.. గణేష్ నిమజ్జనంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 9 మంది స్పాట్ డెడ్
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.