వరద బీభత్సం.. 30 మందికి పైగా మృతి
మలేషియా, దక్షిణ థాయ్లాండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్డు, ఇళ్లు, భవనాలు, పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ వరద బీభత్సవం వల్ల దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.
మలేషియా, దక్షిణ థాయ్లాండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్డు, ఇళ్లు, భవనాలు, పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ వరద బీభత్సవం వల్ల దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.
స్పెయిన్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు.
TG: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగిందని విజిలెన్స్ నివేదిక తేల్చింది. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే దానికి నష్టం జరిగిందని పేర్కొంది. 2019లోనే ఈ బ్యారేజి డ్యామేజీ అయినట్లు తెలిపింది.
ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేరళలోని వాయినాడ్ లో వరద బీభత్సం మరవక ముందే చెన్నై, బెంగళూరులో వరదలు ముంచెత్తాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, విజయవాడలోనూ ఊహించని వరదలు వేల కోట్ల నష్టాలన్ని మిగిల్చాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి ఎందుకు ఇలా జరుగుతోంది? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మరింత పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.