Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
ఆ ఊర్లో ఉన్నది ఒకే ఒక్క బ్యాంక్. అక్కడ అందరూ అందులో తమ డబ్బులను, బంగారాన్ని దాచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకే వరదల్లో కొట్టుకుపోయింది. అసలే వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇది మరింత షాక్ కు గురి చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో తునాగ్ జిల్లా లో పరిస్థితి ఇది.