Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్లు.. లిస్ట్ ఇదే!
ఢిల్లీలో జనవరి 26న జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. ఈసారి ఏకంగా 41 మందికి ఆహ్వానం అందింది. మన్ కీ బాత్ లో పాల్గొన్న 15 మందితో పాటు కేంద్ర పథకాల లబ్ది పొందిన వారితో మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు.