Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!
27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ.. సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. సీఎం కుర్చీలో మహిళను కూర్చొబెట్టేందుకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందా..?. పూర్తి వివరాలు ఈ కథనంలో..