BIG BREAKING: ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..?
థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్ల్యాండ్లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్ల్యాండ్లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీల మధ్య వ్యక్తిగత వైరం తీవ్ర స్థాయికి చేరి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో అమన్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తికి తీవ్రగా గాయాపడ్డాడు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ACP ఆఫీస్ పైకప్పు కూలిపోయింది. డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర మిశ్రా ఆఫీస్లోనే చిక్కుకుపోయారు. 58 ఏళ్ల మిశ్రా బిల్డింగ్ శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోయారు.
విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. 10వ పాలకమండలి సమావేశంలో రాష్ట్రాల ప్రతినిధులతో ప్రధాని సమావేశమయ్యారు.
ఏం జరిగినా పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. నిన్న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం భారీ కుదుపులకు లోనైంది.దానిని తట్టుకునేందుకు పాక్ గగనతలంలోకి వస్తామని పైలెట్ రిక్వెస్ట్ చేసినా..దానికి లాహోర్ ఏటీసీ అనుమతి ఇవ్వలేదు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మూడు సార్లు ముంబైకు వెళ్లింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల వివరాలను తెలుసుకుని వాటిని పాక్కు చేరవేస్తుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025లో ఢిల్లీపై విజయం సాధించి ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు చీటింగ్ చేసిందని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ తన డబ్బులతో అంఫైర్లను కొనేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.