ఐపీవో షేర్లు ఇస్తామంటూ.. సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?
తక్కువ డబ్బుకే ఐపీవో షేర్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్లో చేర్చి షేర్లు ఇస్తామని మొత్తం రూ.2.29 కోట్లు కాజేశారు.