Pakistan Cyber Attack: భారత వెబ్ సైట్లపై 15 లక్షల పాక్ సైబర్ అటాక్స్
భారత్ , పాక్ సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ మద్దతు గ్రూప్స్ భారత వెబ్ సైట్లపై దాడులు చేశాయి. ఏకంగా 15 లక్షలకు గా సైబర్ దాడులను గుర్తించారు. వీటిల్లో 150 తప్ప అన్నటించినీ అడ్డుకున్నామని మహారాష్ట్ర సైబర్ అధికారులు తెలిపారు.