Cyber Attacks: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు
పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు జరిగాయి. ఇవన్నీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ గ్రూపుల దగ్గర నుంచే ఇవన్నీ ఎదురవుతున్నాయి. షాడో ఆఫ్ పహల్గామ్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు.