Former MP Ranjith Reddy : తెలంగాణలో ఐటీ రైడ్స్...మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు.ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాయి.