AP Crime : నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావే కారణం... ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్
నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ బి. శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావులే కారణం. అంటూ ఆత్మహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఉద్యోగి కిశోర్ అదృశ్యం కావడం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరువూరులో కలకలం రేపింది.