BREAKING: గనిలో కూలిన వంతెన.. 32 మంది మృతి!

ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది.  రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
BREAKING

BREAKING

ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది.  రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.  ఈ మైనింగ్‌లో ఎందరో వందలమంది కార్మికులు పనిచేస్తుంటారు. అయితే ఇందులో కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ దేశంలో మైనింగ్ గని ముఖ్యమైన జీవనాధారం. దాదాపుగా 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ఇంత మంది ఉపాధి పొందుతున్న ఈ గనిలో భద్రతా చర్యలు సరిగ్గా లేవు. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు