Covid : భయపెడుతున్న కరోనా భూతం..ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో అందరూ ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ కేబినెట్ మీటింగ్ కు హాజరుకావాలంటే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే అని రూల్ పెట్టారు.