దేశంలో కరోనా కల్లోలం..| Carona Cases Increasing in india | Covid 19 Updates | RTV
కర్ణాటకలో ఈ ఏడాదిలో తొలి కోవిడ్-19 మరణం శనివారం నమోదైంది. 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వైట్ ఫీల్డ్లోని ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు.
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కి కరోనా పాజిటివ్గా తేలింది. ఇప్పటికే ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరోకరికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది.
భారత్లో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విజృంభిస్తోంది. ప్రస్తుతం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గరిష్ట కేసులను గుర్తించారు. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. JN.1 వేరియంట్ గురించ WHO ఏమందంటే..
కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియాలో గడిచిన వారంలో 14,200 కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయని, ఇప్పటికే మరణాలు నమోదైనట్లు హెచ్చరించింది.
ప్రపంచానికి మరో మహమ్మారి తప్పదని అంటున్నారు డబ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఇది సైంటిఫిక్ ముప్పు కాదని..అంటువ్యాధులు మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి.
చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తున్నారు. దీన్ని'హెచ్కెయూ5- కోవ్-2’గా పిలుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా స్పష్టం చేసింది. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదని, కొవిడ్ 19 ను రూపొందించలేదు,వృద్ది చేయలేదని పేర్కొంది.