Famous Women: షర్మిల, విజయ శాంతి, లక్ష్మీ పార్వతీతోపాటు రాజకీయ పార్టీలు నడిపిన నాయకురాళ్లు వీరే..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళలు యాక్టీవ్గానే ఉన్నారు. లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్ తెలుగు దేశం, విజయ శాంతి తెలంగాణ ఇంటి పార్టీ, షర్మిలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు పెట్టారు. కవిత కూడా ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని వార్తలు వస్తున్నాయి.
కవితకు రేవంత్ కీలక పదవి? | Congress Key Post To Kavitha?| CM Revanth Reddy | KCR | Telangana | RTV
Kaleshwaram Project: ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం.. అది ఎన్డీఏ నాటకం.. కేటీఆర్ సంచలన ట్వీట్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.
KTR : సిరిసిల్లలో ఉద్రిక్తత..కేటీఆర్ క్యాంపు ఆపీస్ ముట్టడించిన కాంగ్రెస్
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.
BIG BREAKING: ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’
సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. BRS నుంచి కవితని సస్పెండ్ చేస్తారని చెప్పారు. కవిత లేఖ గురించి ఆయన 2 వారాల ముందే చెప్పారు. సామ రాం మోహన్ గాంధీభవన్లో మాట్లాడుతూ కవిత చెప్పిన దెయ్యాలు హరీశ్ రావు, KTR, సంతోష్ రావులే అని అన్నారు.
Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.
Mallikarjun Kharge on Operation Sindhur: అదో చిన్న యుద్ధం.. ఆపరేషన్ సింధూర్పై మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్
ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధమని.. దానితోనే సరిపెట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జుర్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని సమర్పణ సంకల్ప ర్యాలీలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశం కంటే ప్రధానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.
INTUC Leaders Fight Hyderabad: ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్క్లబ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC నేతలు తన్నుకున్నారు. సంజీవ రెడ్డి, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ జరగగా పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. ప్రెస్ మీట్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ వివాదం జరిగింది.
/rtv/media/media_files/2025/06/03/0vj00xLQCZkE6s0HS0gz.jpg)
/rtv/media/media_files/2025/05/31/uMwuqg5B5dBy33FRJSjW.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/05/26/mwFJJdbb5QBJHVafJUsh.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
/rtv/media/media_files/2025/05/22/8GjvwF4PjudMNgwzsvdr.jpg)
/rtv/media/media_files/2025/05/20/BWMxBcVuCk1GJIr6FQOZ.jpg)
/rtv/media/media_files/2025/05/19/jkmq0SBMeKpXNFsRNe6N.jpg)