Thieves : కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో దొంగతనం.. వీడియోలు వైరల్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతు పట్వారీ ఇంట్లో దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతు పట్వారీ ఇంట్లో దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
తాజాగా ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకటికి మించి ఓటరు కార్డులు ఉంటే నేరమని పేర్కొంది. ఎవరికైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులు ఉంటే ఒక్కదాన్ని మాత్రమే దగ్గర పెట్టుకొని.. అదనపు కార్డులు అప్పగించాలని సూచించింది.
అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, ఈ ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతిందన్నారు.
దేశంలో ఇంకా మోదీ మేనియా నడుస్తూనే ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీయేకు 300 ప్లస్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. మూడు లేదా ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు వేగవంతం చేస్తోంది. తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించింది.
తెలంగాణ లోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో నిరుద్యోగులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో భేటీ కానున్నారని తెలిపారు.