CM Siddaramaiah: సమానత్వం ఉంటే ఎందుకు మతం మారుతారు.. సీఎం సంచలన కామెంట్స్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మన హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు అని ఆయన ప్రశ్నించారు. మానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది?