నేషనల్ Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్! సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదని, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు భారీ మొత్తం ఆశ పెట్టిందని ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం. By Bhavana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn