Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మళ్లీ కాల్పులు.. వరంగల్ మహిళా మావోయిస్టు మృతి
ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్కు చెందిన రేణుకగా గుర్తించారు.