/rtv/media/media_files/2025/06/18/IndiGo flight-e64f5638.jpg)
విమాన ప్రమాదాలు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం మరో విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఢిల్లీ నుంచి రాయ్పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బగేల్, పలువురు ప్రముఖులు ఉన్నారు. 40 నిమిషాలపాటు ఆయన విమానంలోనే ఉండాల్సి వచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మరణించిన విషయం తెలిసిందే.
Also Read : ఢిల్లీలో నారా లోకేష్ టీం బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు!
Also Read : డిజిటల్ ప్రపంచంలో యోగా ప్రశాంతత! ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?
Also Read : 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్
chattisgarh | latest-telugu-news | indigo-flight | Former Chhattisgarh CM | telugu-news | today-news-in-telugu | national news in Telugu