Explainer: కేంద్రం సంచార్ సాథీ యాప్పై పార్లమెంట్ లో రచ్చ రచ్చ.. ఇది నిజంగానే డేంజరా?
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
సుదీర్ఘకాలంగా సంస్కరణలకు నోచుకోని కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అపరిష్కృతంగా ఉన్న 4 కార్మిక కోడ్లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది.
అమెరికా నుంచి 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపించేశారని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్రమంగా నివసిస్తున్నవారిని, వీసా పత్రాలు సరిగ్గా లేని వారిని మాత్రమే బహిష్కరించారని తెలిపింది.
దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు నియమావళికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.
మహిళా సాధికారత పెంచే లక్ష్యంతో బీహార్ రాష్ట్రంలో 'ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజన'ని ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సెప్టెంబర్ 26న) వీడియో కాన్ఫరెన్స్లో ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
56 జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో జీఎస్టీ శ్లాబ్ లలో మార్పులు చేశారు. దీంతో పాటూ వ్యక్తిగత, జీవిత...అన్ని బీమాలకు మినహాయింపు ఇచ్చారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.