కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సెంట్రల్ కేబినెట్ ఆమోతం తెలిపింది. 2026 నాటికి కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.