నేషనల్ SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం! పిల్లలను బానిసలుగా చేసుకుంటున్న సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. 18 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్..! సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు సార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరు సెంట్రల్ యూనివర్సిటీలకు ఈ రూల్ వర్తించనుంది. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Toll tax: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక టోల్గేట్లు ఉండవ్, కానీ! హైవేలపై వెళ్తున్నప్పుడు టోల్ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అయితే ఇకపై ఇది ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. దీంతో నేరుగా బ్యాంకులే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నాయి. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత్ పోస్ట్ కస్టమర్లకు ఫేక్ ఎస్ఎంఎస్: కేంద్రం హెచ్చరిక! PIB ఇండియా పోస్ట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్థులు పాల్పడతున్న కొత్త స్కామ్ గురించి కేంద్ర ప్రభుత్వంహెచ్చరించింది. X లో PIB ఫాక్ట్ చెక్ పోర్టల్ భాగస్వామ్యం చేసిన ఇటీవలి పోస్ట్లో, నకిలీ SMSల నుండి కస్టమర్ డేటా దొంగతనం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు జూన్ 1 నుంచి మార్పులు చేపట్టిన కేంద్రప్రభుత్వం.. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల మార్పు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు.. జూన్ 1 నుంచి కేంద్రం ప్రభుత్వం మార్పులు చేయనుంది.ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ KYC చేయని ఖాతాలను నిలిపివేస్తుంది. By Durga Rao 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn