జమ్మూ లోయలో ఉత్తరప్రదేశ్ బస్సు బోల్తా!
జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన బస్సు అఖ్నూర్లోని తుంగి మోర్ వద్ద లోయలో పడింది.ఈ ఘటనలో 7 గురు మరణించగా 30 మందికి తీవ్ర గాయాలైయాయి. బస్సులో 6ం మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు సమాచారం.