BIG BREAKING: శబరిమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మందికి
శబరిమలలో అయ్యప్పస్వాముల బస్సు ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘాట్ రోడ్డులో టర్న్ చేస్తుండగా బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టి చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు మృతి చెందగా, మరో 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలయ్యాయి.