Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ బస్సు జనాలపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 29 మందికిపైగా గాయాలయ్యాయి. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.