/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. వికారాబాద్ జిల్లా కరణ్కోట్ సమీపంలో సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
వికారాబాద్ జిల్లా..
— RTV (@RTVnewsnetwork) November 4, 2025
మరోసారి ఢీకొటుక్కున ఆర్టీసీ బస్సు - లారీ ..
గుల్బర్గా నుండి తాండూర్ వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు..
కరణ్ కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఘటన..
బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమం..
బస్సు డ్రైవర్ తలకు గాయాలు..
పరారీలో లారీ డ్రైవర్.#hyderabad… pic.twitter.com/SunOV654w7
Follow Us