USA Road Accident: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి
దక్షిణ అమెరికాలోని బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
Maha kumbhmela : కుంభామేళాలో విషాదం.. ఏడుగురు ఏపీ వాసులు మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతిచెందారు. మంగళవారం ఉదయం జబల్పుర్ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్, ట్రక్ ఢీకొన్నాయి.
Guatemala : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. 55 మంది స్పాట్!
గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు. బస్సు లోయలోకి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Kurnool Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఎక్కిన బస్సు!
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల రెండు బస్సు ప్రమాదాలు తప్పాయి. ఆలూరులో బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో బస్సును డివైడర్ కు ఢీకొట్టాడు. మరోవైపు ఆళ్లగడ్డ లో ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి బస్సు చెట్టును ఢీట్టింది.
ప్రమాదానికి కారణం వాడే... బాధితుల సంచలనం | Gajapathinagaram Bus Accident | Vizianagaram | RTV
Accident News: విజయనగరంలో యాక్సిడెంట్.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్
ఒడిశాలోని మల్కాజిగిరి నుంచి విశాఖ తరగవలస వెళ్తున్న బస్సు విజయనగరంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. గజపతినగరం మండలం మదుపాడ సమీపంలో ఆగి ఉన్న లోడ్ లారీని డెంటల్ సైన్స్ ఇన్ట్యిట్యూట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు స్పాట్లోనే చనిపోయారు.
VIRAL VIDEO: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్ రా బాబు!
తమిళనాడు - పట్టుకొట్టాయ్స్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. అయితే ఈ ప్రమాదంలో అతడు ప్రాణాలతో బయట పడటం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
BIG BREAKING: శబరిమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మందికి
శబరిమలలో అయ్యప్పస్వాముల బస్సు ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘాట్ రోడ్డులో టర్న్ చేస్తుండగా బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టి చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు మృతి చెందగా, మరో 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలయ్యాయి.