BIG BREAKING : మరో ప్రమాదం... మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టీసీ బస్సు ప్రమాదం ముత్తంగి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో తన భర్త దస్తగిరి బాబా చనిపోవడంతో.. గుండెలవిసేలా విలపించింది అతని భార్య. మనస్పర్థల కారణంగా.. కొంతకాలం నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని వెల్లడించింది.
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొన్నేళ్లలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగినా రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరవక ముందే మంగళవారం తెల్లవారుజామున వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సుట్రాక్టర్ ను ఢీ కొంది.. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను, సత్యసాయిజిల్లాలో ట్రావెల్స్ బస్సు ఐషర్ ను ఢీ కొన్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. బస్సు తాండూరు నుంచి బయల్దేరిన గంటన్నరలోనే ప్రమాదం జరిగింది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదంలో ఓ తల్లి మరణించగా, తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారిని బస్సులో నుంచి బయటకు తీశారు.