BIG BREAKING: ముంబైలో 34 మానవ బాంబులు.. 14 మంది టెర్రరిస్టులు.. షాకింగ్ న్యూస్!
ముంబైలో మానవ బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్కు చెందిన 14 మంది టెర్రరిస్టులు ముంబైలోకి వచ్చారంటూ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. నగరంలో పలు ప్రాంతాల్లో 34 మానవ బాంబు దాడులు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు.