BIG BREAKING: 'ముంబయి తాజ్ హోటల్, ఎయిర్ పోర్టును పేల్చేస్తాం'
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సేవక్కు శంకర్ను అన్యాయంగా ఉరితీశారని మెయిల్ చేశారు. పోలీసుల వెంటనే అలర్ట్ అయి దర్యాప్తు చేస్తున్నారు.