Dheeraj Kumar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్ ఫైర్ యాక్ట్రస్ పూనమ్ పాండే గురించి తెలియనివారుండరు. నిత్యం ఏదో ఒక వివాదంలో వైరల్ అవడం ఆమె ప్రత్యేకత. సినిమాలకంటే వివాదాలతోనే పూనమ్ పాండే పేరు తెచ్చుకుంది. తాజాగా ముంబై వీధుల్లో వడపావ్ తింటూ తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు పంపిన అనుమానితుడి వివరాలను కూడా శుక్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి 2’ జలియన్వాలా బాగ్ ఘటన ఆధారంగా రూపొందిన దేశభక్తి చిత్రం. ‘తాజాగా రిలీజైన ‘ఓ షేరా’’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ 60వ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. చిట్ చాట్ చేస్తూ ప్రస్తుతం ఆయన ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్తో డేటింగ్లో ఉన్నట్లు చెప్పారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భాతర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నటి ఫాతిమా సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నిర్మాతలు ఇక్కడ కొందరిని కలవాల్సి ఉంటుందని అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. కానీ వారి ఉద్దేశమైతే అదేనని తెలిసిపోయేది అని ఫాతిమా అన్నారు.
సైఫ్ అలీఖాన్ రూ. 15 వేల కోట్ల ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.సైఫ్ ఫ్యామిలీకి పూర్వ పాలకుల నుంచి సుమారు రూ.15 వేల కోట్ల ఆస్తులు వచ్చాయి.ఇప్పుడు వాటి యాజమాన్య హక్కుల పై సందిగ్ధత నెలకొంది.
సైఫ్ మీద అటాక్ చేసినట్టుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు...సైఫ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం అరెస్ట్ చేశామని తెలిపారు. బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గరలో నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు.
'కల్కి' విజయం సాధించిన నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ దర్శకుడిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో అమితాబ్ 'కల్కి పై తెలుగు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో స్వయంగా వాళ్లనే అడిగి తెలుసుకోవాలి.హైదరాబాద్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి' అని అన్నారు.