BJP Leader Missing: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
సిక్కింలో గురువారం రాత్రి పర్యటకుల వ్యాన్ తీస్తా నదిలో పడిపోయింది. దీంతో స్పాట్లోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. వ్యాన్లో ప్రయాణిస్తున్న మిగిలిన తొమ్మిది మంది నదిలో గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు.