Election Commission: ఎలక్షన్ కమిషన్కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
ఇటీవల ఈసీ ముసాయిదా ఓటరు లిస్టును విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలయ్యింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు సమర్పించాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.