ప్యాకేజీ స్టార్ పవన్.. ఎన్నిస్థానాల్లో పోటీ చేసినా గెలవలేడు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని, జనసేన అధినేత డబ్బులకు అమ్ముడు పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టిన వారు త్వరలో మట్టిలో కలిసి పోతారన్నారు. కత్తి మహేష్ తనను తిట్టాడని, తన శాపంతో మట్టిలో కలిసిపోయారన్నారు