Rahul Gandhi: ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ అంశంలో ఇటీవలే అణుబాంబు పేల్చామన్నారు. త్వరలోనే హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తామని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని సవాల్ చేశారు.