Vande Bharat: వందేభారత్ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే
వందేభారత్ రైలులో దారుణం చోటు చేసుకుంది. సీటు మారేందుకు నిరాకరించాడని ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాడడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Police Encounter : హిందూ యువతులపై అత్యాచారం ... లవ్ జిహాద్ కేసులో పారిపోతుండగా నిందితుడిపై ఎన్కౌంటర్!
భోపాల్లో హిందూ బాలికలపై అత్యాచారం చేసిన లవ్ జిహాద్ ప్రధాన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఫర్హాన్ ను ఆసుపత్రిలో చేర్చారు.
Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
మధ్యప్రదేశ్ భోపాల్లో మద్యం మత్తులో యువతీ యువకులు రోడ్లపై హంగామా చేశారు. ఒకే బైక్పై ఇద్దరు యువకుల మధ్య కూర్చున్న యువతి మద్యం మత్తులో సీటుపై నిలబడి ఫ్లైయింగ్ కిస్లు ఇచ్చింది. వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
దారుణం.. నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా..
ఓ మహిళ తన భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.
Bhopal: మైనర్ కొడుకుతో ఓటు వేయించిన బీజేపీ నేత.. స్వయంగా వీడియో తీసి పోస్ట్!
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా భోపాల్కు చెందిన బీజేపీ నేత వినయ్ మెహర్ అత్యుత్సాహం చూపించాడు. మంగళవారం ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్లోకి తన మైనర్ కుమారుడిని తీసుకెళ్లి ఓటు వేయించాడు. అంతేకాదు దీనిని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
Lok Sabha Elections : ఓటు వేస్తే ల్యాప్టాప్స్, డైమండ్ రింగ్స్.. ఎక్కడంటే
మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్టాప్లు, డైమండ్లు ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్లు, స్కూటర్లు, బైక్లు కూడా బహుమతులుగా ఇస్తామని చెబుతున్నారు.
Viral Video : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన 103 ఏళ్ల తాత.. అలా ఉండలేకపోతున్నా అంటూ!
103 సంవత్సరాల స్వాతంత్య్ర సమరయోధుడు 49 ఏళ్ల మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఈ వయసులో ఒంటరితనాన్ని అనుభవించలేకనే పెళ్లి చేసుకున్నట్లు భోపాల్ కు చెందిన 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ హబీబ్ నాజర్ తెలిపారు.ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Madya Pradesh : ఛత్తీస్గఢ్ ముగిసింది.. ఈరోజు మధ్యప్రదేశ్లో సీఎం ఎంపికపై భేటీ..
మధ్యప్రదేశ్లో ఈరోజు ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది. సాయంత్రం భోపాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్ను కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.