భారతదేశంలో భూకంపాలు | Earthquakes in India| Assam | Arunachal Pradesh | Nagaland | RTV
డీప్సీక్లో రిజిస్టర్ చేసుకున్న ఓ యూజర్ అరణాచల్ప్రదేశ్ భారత్లో ఓ రాష్ట్రం అని టెప్ చేసి పంపారు. దీనికి స్పందించిన డీప్సీక్.. ''ఇది నా పరిధి దాటిపోయిన అంశం.. వేరే అంశం గురించి మాట్లాడుకుందామని'' సమాధానమిచ్చింది.
ఛైనా వాటర్ బాంబ్ ను తట్టుకొనేలా బ్రహ్మపుత్రా నదిపై దేశంలో కల్లా అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది భారత ప్రభుత్వం. చైనా బార్డర్ కు దగ్గరలో దీన్ని కట్టేందుకు తలపెట్టింది. ఈ ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ పాఠశాలలో వాటర్ ట్యాంక్ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అరుణాచల్ప్రదేశ్లో డిసెంబర్ 1న సియాంగ్ ఇకో అడ్వెంచర్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. 96 రకాల విభిన్నమైన సీతాకోక చిలుకలను గుర్తించినందుకు గానూ ఈ వేడుకను నిర్వహించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైన్యం చొరబడడమే కాకుండా కొన్ని గుర్తులను వేసి...ఆ ప్రాంతాన్ని తాము ఆక్రమించుకున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఏవో కొన్ని గుర్తులు వేసినంత మాత్రాన ఆ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు కాదని స్పష్టం చేశారు.
The Guardian : భారత్లో మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్లు గురిపెట్టాయన్న వార్త చక్కర్లు కొట్టింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావలన్నది చైనా ఎత్తుగడగా తెలుస్తోంది.
చైనా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. వద్దంటున్నా మళ్ళీ మళ్ళీ భారత్ మీద ఆధిపత్యం చెలాయించాలనే చూస్తోంది. తాజాగా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాలు తమవేనంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా...వాటికి తమ సొంత పేర్లను కూడా ప్రకటించింది.