Delhi Elections: 'యమునా నది శుభ్రం, వారికోసం సంక్షేమ బోర్డు'.. బీజేపీ మూడో మేనిఫెస్టో విడదల
ఢిల్లీలో సంకల్ప పత్ర పార్ట్ -3 పేరుతో బీజేపీ మరో మేనిఫెస్టో విడుదల చేసింది. మూడేళ్లలో యమునా నదిని శుభ్రం చేయిస్తామని.. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, గిగ్ వర్కర్ల కోసం బోర్డును వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ పలు హామీలు ప్రకటించింది.